Saturday, July 14, 2012

తెలంగాణా ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు

 
 తెలంగాణా రాష్ట్రంలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో ప్రకటించారు. తెలంగాణా ఏర్పాటుపై తనకు కాంగ్రెస్ హై కమాండ్ నుండి స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు అయన వెల్లడించారు.